Tuesday, April 29, 2014

ఇంటర్ ఫస్టియర్‌లో అమ్మాయిలు అదుర్స్

ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. 60.52% ఉత్తీర్ణతతో అమ్మాయిలు అదరగొట్టారు. బాలురలో 51.37% ఉత్తీర్ణులు అయ్యారు. ఈ మేరకు సోమవారం నాంపల్లి ఇంటర్ బోర్డులో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేశారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

No comments:

Post a Comment