Friday, May 2, 2014

ఆంధ్రకొచ్చే రైల్లో జంట పేలుళ్లు

ఆంధ్రకొచ్చే రైల్లో జంట పేలుళ్లు
గురువారం ఉదయం 7.15 గంటలు! చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లోని తొమ్మిదో నెంబరు ప్లాట్‌ఫారం! గువాహటి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడే వచ్చిందని మైకుల్లోంచి అనౌన్స్‌మెంట్ వినిపిస్తోంది! రైలు ఆగింది! ఎక్కేవాళ్లు ఎక్కుతుంటే.. దిగేవాళ్లు దిగుతున్నారు! ఎవరి హడావుడి వారిది! తమ వాళ్ల కోసం కొంతమంది ఆ బోగీలోనూ ఈ బోగీలోనూ వెతుక్కుంటున్నారు!

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

No comments:

Post a Comment